పరీక్షిత్ మహారాజు Telugu stories II Mythology

పరీక్షిత్ మహారాజు Telugu stories మహాభారత యుద్ధం తరువాత ధర్మరాజు రాజ్యపరిపాలన చేస్తాడు, కొన్ని సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుడి  అవతారం ముగిసినప్పటి నుండి ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం start అవుతుంది. కలియుగం వచ్చినట్టు ధర్మరాజుకి తన రాజ్యపాలనలో వచ్చిన మార్పుల వల్ల అర్ధమవుతుంది దానితో ఇక నేను రాజ్యం వదిలేసి సన్యాసం తీసుకోవాలని  అభిమన్యుడి కొడుకు అయిన విష్ణురాతుడికి పట్టాభిషేకం చేసి పాండవులు సన్యాసం తీస్కుంటారు. ఇక్కడ విష్ణురాతుడు అంటే పరిక్షిత్ మహారాజు, తల్లి ఉత్తర గర్భంలో … Read more